Saturday, April 27, 2024

కొత్త‌గా 5,443క‌రోనా కేసులు-26మంది మృతి

కొత్త‌గా 5,443క‌రోనా కేసులు న‌మోదు కాగా 26మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,53,042 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,342 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 26 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,429 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5291 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,78,271 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement