Saturday, May 4, 2024

శ్రీవారి దర్శనానికి 48గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 48గంటలకు పైగా సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఈసందర్భంగా టీటీడీ భక్తులకు కీలక సూచన చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్ మెంట్లు ఫుల్ గా ఉన్నాయి. గోగర్భం డ్యామ్ వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 48గంటలకు పైగా సమయం పడుతోందని, అందుకు సిద్ధమైతేనే భక్తులు క్యూ లైన్ లోకి వెళ్లాలని టీటీడీ తెలిపింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని టీటీడీ పేర్కొంటోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement