Monday, May 20, 2024

వేలంలో రికార్డు ధ‌ర‌… వజ్రం రూ.412 కోట్లు..!!

హైదరాబాద్ : గులాబీ రంగులో ధగధగా మెరిసిపోతున్న ఈ అరుదైన వజ్రం హాంకాంగ్‌లో ‘సద్‌బీస్‌’ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 49.9 మిలియన్‌ డాలర్లు (రూ.412 కోట్లు) ధర పలికింది. 11.15 క్యారెట్ల ఉన్న ఈ ”విలియమ్సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌” అంచనా ధర 21 మిలియన్‌ డాలర్లు (రూ.173.5 కోట్లు)గా నిర్ణయించగా, రెట్టింపు ధర పలికింది. క్యారెట్‌ పరంగా వేలంలో ఈ స్థాయిలో ధర పలకడం ప్రపంచ రికార్డుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement