Wednesday, May 1, 2024

2nd Test: ఆస్ట్రేలియా 113 పరుగులకు ఆలౌట్.. ఇండియా టార్గెట్ 115

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. 113 పరుగులకే ఆసీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 7 వికెట్లు తీశాడు. ఈరోజు ఉదయం మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్లు రావడం పెవిలియన్ కు చేరుకోవడమే అయ్యింది. 113 పరుగులకే ఆసీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు ఆధిక్యంలో ఉండడంతో భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 115 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement