Friday, April 26, 2024

2nd ODI: 152 పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్.. హసరంగ (21) ఔట్

ఈడెన్​ గార్డెన్స్​లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు 152 పరుగులకే 7వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ వానిందు హసరంగ 21 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక జట్టు మరింత కష్టాల్లో పడింది. తక్కువ స్కోరుకే ఎక్కువ వికెట్లను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement