Friday, April 26, 2024

కొత్తగా 2,141కరోనా కేసులు..20మంది మృతి

నేడు కొత్తగా 2,141కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,36,517 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 20 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,28,943 కు చెరిడాని ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 25,510 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,841 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,82,064 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. నేడు 4 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement