Monday, April 29, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. 15మందికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండు బస్సులు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలవగా, క్షతగత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తూ, గాయపడ్డ 15 మందికి ఎవరికీ ప్రమాదకరస్థాయిలో గాయాలు లేవని తెలిపారు. ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement