Thursday, May 16, 2024

మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి పంజా.. ఇద్దరు మృతి

మహారాష్ట్రలో సరిహద్దుల్లో పెద్దపులి పంజా విసిరింది. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపరులు మృతిచెందారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కొమురభీం జిల్లాలో పులి మూడు పశువులపై దాడిచేయడంతో పశువులు మృత్యువాతపడ్డాయి. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో బెబ్బులి దాడి జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement