జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్ పూర్ సమీపంలో వలస కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న బోలోరా గూడ్స్ వాహనం అదుపుతప్పిన కెనాల్ కాలువలో పడిడింది. ఈ వాహనంలో మహారాష్ట్ర చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం లో 15 మందికి పైగా గాయాలు, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement