Friday, May 17, 2024

Breaking: లేని సమస్యను సృష్టించిన సీఎం కేసీఆర్ : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించార‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాయిల్డ్ రైస్ ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే చెప్పిందన్నారు. బాయిల్డ్ రైస్ సేకరణ ను ఎఫ్ సీఐ నిలిపివేసిందన్నారు. బాయిల్డ్ రైస్ ను ఉచితంగా ఇచ్చినా తినే పరిస్థితి లేదన్నారు. రా రైస్ తీసుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement