Thursday, April 25, 2024

ఉమేష్ యాదవ్ కు పితృవియోగం

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ ఉమేష్‌ యాదవ్ తండ్రి తిలక్‌ యాదవ్‌ ఇవాళ మరణించారు. ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ ఇవాళ మరణించారు. ఇక ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ మరణించడంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమిండియా ప్లేయర్లు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement