Monday, April 29, 2024

SA vs IND: రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ శర్మ (39) ఔట్

కేప్‌ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జ‌ట్టు 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 39 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో మార్కో జెన్సెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement