Monday, April 29, 2024

SA vs Ind 2nd ODI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా లో సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఇవాళ సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలనుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement