Saturday, April 27, 2024

Punjab vs Delhi 2nd Match : పంజాబ్ టార్గెట్ 175 పరుగులు

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 20ఓవర్లలో 175 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో 19 ఓవర్ల వరకు మ్యాచ్ స్కోరు ఒకలా ఉంటే.. 20వ ఓవర్ లో ఢిల్లీ బ్యాట్స్ మెన్ అభిషేక్ పోరెల్ 25 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement