Sunday, May 19, 2024

Breaking: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌.. బ‌రిలోకి కెప్టెన్ రోహిత్‌!

ఆసియా క‌ప్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫ‌స్ట్ బ్యాటింగ్‌లో టీమిండియా కుర్రాళ్లు లోకేశ్ రాహుల్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ‌రిలోకి దిగారు. ఈ మ్యాచ్‌పై ఇరు దేశాల్లోనూ ఎంతో ఉత్కంఠ నెల‌కొంది. భార‌త్ గెల‌వాల‌ని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement