Tuesday, April 30, 2024

ఒక్క పరుగుకే ఒక వికెట్.. జైస్వాల్ డకౌట్

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి పరుగు వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్ జైస్వాల్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement