లక్నో, ఢిల్లీ జట్ల మధ్య ఇవ్వాల జరుగుతున్న రెండో మ్యాచ్లో లక్నో తొలుతు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ..లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 193 పరుగులు చేసింది. ఇందులో కైల్ మేయర్స్ (73) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (36) పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాట్స్మన్ అంతా తక్కువ పరుగులకే అవుటయ్యారు.. కాగా, ఢిల్లీ జట్టు లక్ష్యం 194 పరుగులుగా ఉంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement