Friday, May 3, 2024

Breaking: ఆస్ట్రేలియాతో ఇండియా టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగరూలు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవ్వాల (మంగళవారం) తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. మొహాలీ వేదికగా జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఫినిషర్ దినేష్ కార్తీక్‌కు చోటు దక్కలేదు. కాగా, జట్టు మేనేజ్‌మెంట్ రిషబ్​ పంత్‌ వైపే మొగ్గు చూపింది. ఆస్ట్రేలియా జట్టులో కామ్ గ్రీన్ ఓపెనింగ్ చేస్తున్నట్లు ఫించ్ తెలిపాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లీస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement