Monday, May 6, 2024

Breaking: 5 వికెట్లు కోల్పోయిన భారత్​..

ఆస్ట్రేలియాతో జరుగుతు టీ20 మ్యాచ్​లో భారత్​ 5 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్​ స్కోరు 148 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో అక్షర్​ పటేల్​ ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. లాంగ్​ ఆఫ్​లో బాదడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్​ చేతిలో పడింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement