Thursday, May 2, 2024

IND vs SL : భారత్ తొలి వికెట్ డౌన్… రోహిత్ శర్మ (4) ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 32వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 4పరుగులు చేసి మధు శనక బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement