Monday, April 29, 2024

IND vs SA : మూడో వికెట్ కోల్పోయిన భారత్.. కేఎల్ రాహుల్ (21) ఔట్

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ బోలండ్ పార్క్ పార్ల వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 101 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేసి ముల్డర్ బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement