Wednesday, May 1, 2024

IND VS NZ Semi Final: శ్రేయాస్ అయ్యర్ హఫ్ సెంచరీ

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో 4సిక్స్ లు, రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement