Tuesday, May 7, 2024

IND VS NZ Semi Final: కోహ్లీ హఫ్ సెంచరీ

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 59 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement