Tuesday, May 14, 2024

Ind vs Eng : టీ బ్రేక్.. భారత్ స్కోరు 44/1

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది.

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు స్కోరు 30 పరుగుల వద్ద 19 పరుగులు చేసి ఔటయ్యాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ బ్యాట్స్ మెన్లు యశస్వి జైస్వాల్ 19 పరుగులు, శుభమాన్ గిల్ ఐదు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement