Tuesday, April 30, 2024

IPL | ఢిల్లీపై గుజరాత్​ విన్​.. వరుసగా రెండో విజయం

ఢిల్లీ క్యాపిట్సల్​తో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ విజయం సాధించింది. తొలుత ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 162 పరగులు చేయగా.. గుజరాత్​ 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్​లో టాపార్డర్​ పెద్దగా ప్రభావం చూపకున్నా సాయి సుదర్శన్​ 62, డేవిడ్​ మిల్లర్​ 31 పరుగులతో రాణించి నాటౌట్​గా నిలిచారు. జట్టుకు విజయాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement