Thursday, May 23, 2024

IPL | కాన్వే బాట వేసినా.. దారితప్పిన చెన్నై బ్యాటర్లు

చెన్నై, రాజస్థాన్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజస్థాన్​ 175 పరుగుల సాధించగా, 176 పరుగుల టార్గెట్​తో చెన్నై బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్​ కాన్వే ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు అంతా సో సో అనిపించారు. ఇక ఆఖరుగా ధోనీ 32, జడేజా 25 పరుగులతో కాస్త పర్వాలేదు అనిపించినా… అప్పటికి కావల్సినన్ని బంతులు లేకపోవడంతో ఓటమి తప్పలేదు. కాగా, రాజస్థాన్​ జట్టు 4 వికెట్ల విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement