Sunday, May 5, 2024

బాక్సింగ్‌ ప్రైజ్‌మనీ పెంపు..

బాక్సర్ల పంట పండింది. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. ఇకనుంచి ప్రపంచ టోర్నీలో విజేతగా నిలిచిన బాక్సర్‌ రూ. కోటి 63 లక్షలు ప్రైజ్‌మనీగా అందుకుంటాడు. రన్నరప్‌కు రూ. 81 లక్షలు దక్కనున్నాయి. ఓవరాల్‌గా టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లు. ఈ పెంపు వచ్చే ఏడాది మే 1 నుంచి 14 వరకు తాష్కెంట్‌లో జరిగే ప్రపంచ చాంపి యన్‌షిప్‌ నుంచి అమల్లోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement