Wednesday, May 15, 2024

Breaking: విరాట్ కోహ్లీకి షాకిచ్చిన BCCI

బీసీసీఐ విరాట్ కోహ్లీకి షాకిచ్చింది. విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడంతో బీసీసీఐ పక్కన పెట్టింది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు బీసీసీఐ కోహ్లీని ఎంపిక చేయలేదు. అయితే విరాట్ కోహ్లీ ఫాంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. కోహ్లీ ఫాంపై  ఆందోళన అవసరం లేదని గంగూలీ అన్నాడు. అతను త్వరలోనే ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అతని అంతర్జాతీయ కెరియర్లో సాధించిన రికార్డులు చూడాలని..అతనికి నైపుణ్యం, సామర్థ్యం ఉన్నాయన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement