Thursday, May 2, 2024

1st ODI : నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్… లబూషేన్ (39) ఔట్

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబూషేన్ 39 పరుగులు చేసి స్టంప్డ్ ఔట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement