Saturday, May 4, 2024

3rd ODI : ఆసీస్ జట్టు 281 పరుగుల వద్ద.. మ్యాక్స్ వెల్ (5) ఔట్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 281 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ 5 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement