Sunday, April 28, 2024

TIMES : అత్యంత ప్రభావశీలురగా ఆలియా భట్, సత్య నాదెళ్ల…రెజ్లర్ సాక్షి మాలిక్ కూ చోటు …

2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితా ను ప్రముఖ టైమ్ మ్యాగ్జైన్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌ చోటు సంపాదించారు.

అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్‌, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement