Sunday, April 28, 2024

IPL | 193 పరుగుల టార్గెట్​.. హైదరాబాద్ చేజింగ్​​

ముంబయి​, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్​ మ్యాచ్​లో ముంబయి జట్టు నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేసింది. ​ ఇందులో కామెరూన్​ గ్రీన్​ 64 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇక.. రోహిత్​ (28), ఇషాన్​ కిషన్​ (38), తిలక్​ వర్మ (37), టిమ్​ డేవిడ్​ (16), సూర్య కుమార్​ యాదవ్​ (7) పరుగులు చేశారు. అయిదు వికెట్లు కోల్పోయి 192 పరుగుల మెరుగైన స్కోరు చేయడంతో హైదరాబాద్​ టార్గెట్​ 193 పరుగులుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement