Sunday, May 5, 2024

1st Test : టీ బ్రేక్.. భారత్ స్కోరు 226/5

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు టీ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే భారత్ జట్టు ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులతో ఉంది. దీంతో 49 పరుగుల ఆధిక్యంలో భారత్ జట్టు ఉంది. రోహిత శర్మ అజేయంగా సెంచరీ చేసి… నాటౌట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement