Sunday, April 28, 2024

భార్యను చంపి.. బకెట్లో పెట్టి.. భర్త ఆత్మహత్య

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మరిచి కట్టుకున్న భార్యనే అతిదారుణంగా హత్య చేశాడు భర్త. ఖైరతాబాద్ లోని ప్రేమ్ నగర్ లో భార్యను చంపి బకెట్లో పెట్టి.. ఆ తర్వాత భర్త ఆత్మ హత్య చేసుకున్నాడు. భర్త మహానంద్ భార్యను చంపి బకెట్లో పెట్టాడు. ఆ తర్వాత మహానంద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా భార్య మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement