Sunday, April 28, 2024

మనం చాంపియన్లం -శిఖర్‌ థావన్‌

కప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సమర్ధుడైన నాయకుడిగా నిరూపించుకున్నాడని అన్నారు. కాగా యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనవల్లే విజయం సాధ్యమైందని కెప్టెన్‌ శిఖర్‌ థావన్‌ అన్నారు. కుర్రాళ్ల ఇంకా ముందుముందు చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అందుకు ఇప్పటి విజయం దోహదపడుతుందని అన్నాడు.

మనం ఎవరం? చాంపియన్లం!… ఇక టీ20 సిరీస్‌లో మన సత్తా చాటాల్సి ఉందంటూ శిఖర్‌ జట్టు సభ్యులను ప్రోత్సహించాడు. టరౌబాలో శుక్రవారంనుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement