Saturday, May 4, 2024

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ట్రైల‌ర్.. వీడియోతో

అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. జిఏ 2 పిక్చర్స్‌ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా -టైలర్‌ విడుదల వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హీరో సాయి ధరమ్‌ హాజయ్యారు.
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ”ఈ సినిమా నెంబర్‌ నైబర్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. కిరణ్‌ అబ్బవరాన్ని వేదిక మీదకి ఆహ్వానించి తనకు ఇష్టమైన పర్సన్‌ అని అన్నారు. కాన్సెప్ట్‌ సినిమాలు ఆడుతున్నాయి అనే ఒక లైన్‌ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది.”అని అన్నారు.


దర్శకుడు మురళి కిషోర్‌ మాట్లాడుతూ ”ఇది నెంబర్‌ నైబర్స్‌ కాన్సప్ట్‌ తో వస్తున్న సినిమా మాత్రమే. దీని గురించి సినిమాలో మంచి చెడు ఉంటు-ంది. సో దయచేసి ఎవరికీ ప్రాంక్‌ కాల్స్‌ చెయ్యకండి. ” అన్నారు. నిర్మాత బన్నీవాసు కాన్సప్ట్‌ లో భాగంగా ఒక నైబర్‌ నంబర్‌ కాల్‌ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ” కిరణ్‌ ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండ పం సినిమా చూసి ఒక సినిమా చెయ్యమ ని అడిగాను. సినిమా చాలా బాగా వచ్చింది.” అన్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ” ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగుం టు-ంది. భాస్కర భట్ల గారికి, కళ్యా ణ్‌ చక్రవ ర్తిగారికి, సాయి ధరమ్‌ తేజ్‌ అన్నకి చాలా థాంక్యూ. నా ప్రతి సినిమాకి సాయి తేజ్‌ అన్న మం చి సపోర్ట్‌ ఇస్తారు.”అని చెప్పారు. సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లా డుతూ ”ఈ సినిమా కాన్సప్ట్‌ చాలా బాగుంది. బన్నీవాసు, అరవింద్‌ గారు నాకు మంచి సపోర్ట్‌ చేసారు. ఈ సినిమా టీ-ం అందరికి చాలా అభినందనలు. ”అన్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌, దర్శకుడు మారుతీ కూడా పాల్గొన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement