Thursday, May 2, 2024

మదర్ థెరీస్సా,అంబేద్క‌ర్ విగ్రహాల‌ను ఆవిష్క‌రించిన – మంత్రి పువ్వాడ‌

ఖమ్మం చర్చి కంపౌండ్ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ థెరీస్సా విగ్రహం , డాక్టర్.BR అంబేడ్కర్ విగ్రహాలను నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ను స్విచ్-ఆన్ చేసి ప్రారంభించారు. ఖమ్మం నగరాభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని, ఖమ్మం నగరానికి ప్రతి రంగంలో అభివృద్ధిని తీసుకురావడానికి ఎప్పుడు వెనుకాడేది లేదన్నారు. ప్రజలు పరమత సహనాన్ని పాటించాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement