Monday, May 6, 2024

Sai Baba | షిరిడీ సాయిని ద‌ర్శించుకున్న ఉద్ధ‌వ్‌థాక్రే

షిరిడీ (ప్రభ న్యూస్): షిరిడీ సాయిబాబాని మ‌హారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇవ్వాల (శుక్ర‌వారం) ద‌ర్శించుకున్నారు. సాయి దర్శనం అనంతరం సంస్థాన్ తరపున ఈవో శివ శంకర్ ఆయ‌న‌ను స‌త్క‌రించారు. బాబా వారి శాలువాతో స‌త్క‌రించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement