Sunday, April 28, 2024

Chhattisgarh: దంతెవాడలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలో ఇవాళ మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లా గంపూర్ ఫారెస్ట్ లో జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు. చనిపోయిన ఇద్దరిపై గతంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.6లక్షల రివార్డును ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement