Saturday, May 4, 2024

Vikarabad: రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త గడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న‌ ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు స్థానికుల సమాచారం. ఈ విషయమై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement