Monday, April 29, 2024

పాదయాత్రలో నారా లోకేష్ కి ట్విస్ట్.. నోటీసులు జారీ..

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని పోలీసులు హితవు పలికారు. నారా లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన డీఎస్పీ చైతన్య వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement