Thursday, May 16, 2024

TTD: 45 నిమిషాలలో అమ్ముడైన 3.36 లక్షల టిక్కెట్లు

తిరుమల శ్రీవారి ఫిబ్రవరి మాసం ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను ఈ రోజుల ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. 3.36 లక్షల టిక్కెట్లను 45 నిమిషాలలోనే భక్తులు కొనుగోలు చేశారు. టిక్కెట్లు పూర్తైన తర్వాత కూడా వేలాదిగా టిక్కెట్ల కోసం వెబ్‌సైట్‌లో భక్తులు లాగిన్ అవుతున్నారు. నిమిషాలలోనే టిక్కెట్ల కోటా పూర్తవ్వడంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement