Sunday, May 5, 2024

ప్ర‌శాంతంగా ముగిసిని టీఎస్‌ పీజీఈసెట్‌.. 84 శాతం హాజరు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పీజీఈసెట్‌)-2022 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. చివరి రోజైన శుక్రవారంతో ఈ పరీక్షలు ముగిశాయి. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పీజీఈసెట్‌ పరీక్షలను నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు మొత్తం 84.39 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 14921 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అందులో 12592 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement