Saturday, May 4, 2024

Breaking: ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మంచిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈడీ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులిచ్చింది. ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement