Monday, May 6, 2024

8 మంది సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

మల్టీజోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఇవ్వాల (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిసిఎస్ లో పనిచేస్తున్న రామకృష్ణ ను ఖమ్మం టాస్క్ ఫోర్స్ కు, ఖమ్మం టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సత్యనారాయణ ను మల్టీజోన్ వన్ కార్యాలయానికి, ఆసిఫాబాద్ డిఎస్బి లో పనిచేస్తున్న రమేష్ ను జమ్మికుంట టౌన్ కు, జమ్మికుంటలో పనిచేస్తున్న రామచందర్ రావు ను జగిత్యాల టౌన్ కు, జగిత్యాల టౌన్ లో పనిచేస్తున్న కిషోర్ ను మల్టీ జోన్ వన్ కార్యాలయానికి, నిజామాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న వెంకటేష్ను ఆదిలాబాద్ రూరల్ కు, ఆదిలాబాద్ రూరల్ లో పని చేస్తున్న రఘుపతిని మల్టీజోన్ వన్ కార్యాలయానికి, ఖమ్మం సిఎస్బి లో పనిచేస్తున్న శ్రీనివాసు ను నిజామాబాద్ సిఎస్బి కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement