Monday, April 29, 2024

బాప‌ట్ల జిల్లాలో విషాదం… చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అద్దంకి గరటయ్య కాలనీ సమీపంలోని కాకనికుంట వద్ద ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement