Monday, May 6, 2024

నేడు, రేపు జమ్మూలో రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ, రేపు జమ్మూ కశ్మీర్ లో పర్యటిస్తారు. ఐఐఎం ఐదో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement