Sunday, May 5, 2024

తిరుపతి లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

తిరుపతి నగరంలో కురుస్తున్న టువంటి భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. మేయర్ డాక్టర్ శిరీష. నగర కమిషనర్ గిరీష. కార్పొరేటర్ లు ఆయా డివిజన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలను విస్తృతంగా ప‌ర్య‌టించి ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు కూడా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని రెవెన్యూ. కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement