Friday, May 17, 2024

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ – ముగ్గురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో పెర్మిలి దళ కమాండ్ బిట్లు మాధవి తో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెంమహారాష్ట్రలోదారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement