Sunday, May 5, 2024

కరోనాతో ముగ్గురు చిన్నారులు మృతి

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులపై వైరస్ ఎఫెక్ట్ పడుతుందన్న మాటలు నిజమేనా అనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ముగ్గురు చిన్నారులు జలుబుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు ఆందోళన చెందారు. అటు జలుబుతో బాధపడుతున్న మరో 12 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అయితే ముందస్తు జాగ్రత్తగా వారందరినీ వైద్యాధికారులు పర్యవేక్షణలో ఉంచారు.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement